Palamaner MLA Venkate Gowda About YSR RaithuBarosa | MLA Venkate Gowda | YSRCP | YSR RaithuBarosa|
'వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా వరుసగా రెండవ సంవత్సరం రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం కింద అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రారంభించారు.. కాగా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటే గౌడ గారు నియోజకవర్గంలోని రైతాంగానికి అండగా వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే వచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజా బలన్ని సంపాదించుకుంటున్నారు మన ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు రైతు భరోసా కింద 3675 కోట్లను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.-Palamaner MLA venkate Gowda
#YSRRaithuBarosa
#palamaner
#venkategowda
#palamanermlavenkategowda